వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో అదనపు కోచ్ల కొనుగోలు ప్రక్రియను హెచ్ఎంఆర్ఎల్ వేగవంతం చేసింది. డీఎంఆర్సీతో చర్చలు జరపగా, త్వరలో ప్రతినిధులు హైదరాబాద్కు రానున్నారు. 10 కొత్త కోచ్లను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పాతబస్తీ మెట్రో ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట మార్గం టెండర్, సాంకేతిక అంశాలను రెండు వారాల్లో డీఎంఆర్సీ ఖరారు చేయనుంది. ఆస్తుల సేకరణ చివరి దశలో ఉంది.
Comments
Loading comments...

