వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల నల్లమలలో మరణించిన పులి కూన విషయంలో అటవీశాఖ మరింత అప్రమత్తమయింది.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి (765) పై మరిన్ని స్పీడ్ బ్రేకర్లను అమర్చేందుకు సర్వే నిర్వహించింది. రాబోయే 2-3 నెలల్లో మరిన్ని స్పీడ్ బ్రేకర్లు అమర్చి వన్యప్రాణుల రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టాలని అటవీ శాఖ డివిజన్ అధికారి యష్ చంద్రప్రకాశ్ తెలిపారు.
Comments
Loading comments...

