Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 06, 2026 1:04 PM విజయనగరంGeneral
రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి - Udayam
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర చిన్న , మద్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మర్రివలసలో చంపావతి నది వద్ధ వంతెనతో కూడిన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల చిరకాల వాంఛ తీర్చుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 655 లక్షల రూపాయల అంచనా ఖర్చుతో దీని నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...