Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారి గుండా ప్లాస్టిక్ వ్యర్థాలు

Follow Udayam on Google
babu varun Aug 24, 2026 3:16 PM రాజన్న సిరిసిల్లGeneral
రహదారి గుండా ప్లాస్టిక్ వ్యర్థాలు - Udayam
గంభీరావుపేట మండలం కేంద్రం నుండి నర్మాల వెళ్లే ప్రధాన రహదారిలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వేయడంతో డంపింగ్ యార్డుల తలపిస్తుంది. చనిపోయిన కుక్క కలేబారాన్ని కొందరు వ్యక్తులు అక్కడ పడేశారు. దీంతో వాహనదారులకు దుర్గంధం వేదజాల్లు తోంది. దోమలు, ఈగలు వృద్ధి చెందే అవకాశం ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వ్యర్ధాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...