వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో గంజాయి రవాణా, విక్రయాలపై సమాచారం ఇచ్చేవారికి రూ.5 వేలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. గంజాయి తాగేవారిని పట్టిస్తే రూ.1,500 అందిస్తామని తెలిపారు.
గంజాయి కట్టడికి ‘ఈగల్ ఛాలెంజ్’ను ప్రారంభించారు. నగరంలో గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న 32 మందిపై పిట్ ఎన్డీపీఎస్ చట్టం అమలు చేసినట్లు సీపీ రాజశేఖరబాబు వెల్లడించారు.
Comments
Loading comments...

