Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ ఉద్యోగులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 6:53 PM విజయనగరంGeneral
రెవెన్యూ ఉద్యోగులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ - Udayam
విజయనగరం జిల్లాలో భూ రీసర్వే, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి అదికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలక్టరేట్లో నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగులతో సమావేశంలో 22 A భూముల వివరాల పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రెవెన్యూ సేవలు, PGRS ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా రీ సర్వే చేయాలన్నారు.

Comments

G
Loading comments...