వార్తలకు తిరిగి వెళ్లండి
కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 72 శాతం కాంట్రాక్టులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు.
రూ. 4,400 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో వెనుకబడిన వర్గాలకు మూడు వేల కోట్ల కాంట్రాక్టులు ఇవ్వాల్సి ఉండగా, కనీసం మూడు రూపాయలు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...

