Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంతర్ మంతర్‌లో రిటైర్డ్ పోలీసుల ధర్నా

Follow Udayam Digital on Google
మానస శర్మ Jul 28, 2026 3:20 PM అల్ ఇండియా జాతీయ
జంతర్ మంతర్‌లో రిటైర్డ్ పోలీసుల ధర్నా - Udayam Digital
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈనెల 31న రిటైర్డ్ పోలీసులు ధర్నా నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన సీజేపీ నిరసనలో గాయపడిన పోలీసులకు సంఘీభావంగా ఢిల్లీ పోలీస్ ఫెడరేషన్ ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈనెల 20న జరిగిన ఘటనలో 100 మందికిపైగా పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది గాయపడ్డారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసనకు అనుమతి ఇవ్వాలని పోలీస్ కమిషనర్‌ను కోరారు.

Comments

G
Loading comments...