Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్నేరు వంతెనపై రాకపోకలు పునరుద్ధరణ

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 05, 2026 7:10 PM ఖమ్మంGeneral
మున్నేరు వంతెనపై రాకపోకలు పునరుద్ధరణ - Udayam
మున్నేరు వరదల కారణంగా నిలిపివేసిన పాత వంతెనపై ద్విచక్ర వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. జలగంనగర్ - కాల్వ ఒడ్డు మధ్య వంతెనను ఆయన పరిశీలించారు. వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...