వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల నుంచి పీజీఆర్ఎస్ ద్వారా అందిన ప్రతి అర్జీని బాధ్యతగా పరిశీలించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. తమ శాఖకు సంబంధంలేని దరఖాస్తులను తిరస్కరించకుండా సంబంధిత శాఖకు పంపాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ, సర్వే అంశాల అర్జీలను నిబంధనల మేరకు పరిష్కరించాలని, ఏ సమస్యా గడువు దాటి పెండింగ్లో ఉండకూడదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

