Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల భద్రతపై అవగాహన అవసరం: సీఐ

Follow Udayam on Google
Harika Sep 07, 2026 6:07 PM అల్లూరి General
మహిళల భద్రతపై అవగాహన అవసరం: సీఐ - Udayam
ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని రాజవొమ్మంగి సీఐ ఎన్.ఎస్. నాయుడు అన్నారు. సోమవారం విద్యార్థులతో రాజవొమ్మంగిలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మహిళలు, బాలికల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మహిళలను గౌరవించిన చోటే సమాజం, గ్రామం అభివృద్ధి చెందుతుందని సీఐ ఎన్.ఎస్. నాయుడు అన్నారు. ఇబ్బందులు ఎదురైతే 112కు కాల్ చేసి న్యాయం పొందవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...