వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి అఖిలపక్ష కమిటీ నేతలు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసి వినతిపత్రం అందించారు. నేషనల్ హైవే–65 వెంట బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యేతో చర్చించారు. కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

