Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల పిల్లలకు రాయితీ విద్యపై కలెక్టర్‌కు వినతి

కిషోర్ కుమార్ Jul 27, 2026 7:05 PM పెద్దపల్లి తెలంగాణ
జర్నలిస్టుల పిల్లలకు రాయితీ విద్యపై కలెక్టర్‌కు వినతి - Udayam Digital
పెద్దపల్లి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు రాయితీ విద్య అందించాలని టీయూడబ్ల్యూజే-143 ప్రతినిధులు కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతిపత్రం అందించారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో రాయితీ విద్య కల్పించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. గతంలో ఉన్న సదుపాయాలను కొనసాగించాలని ప్రతినిధులు కోరారు.

Comments

G
Loading comments...