వార్తలకు తిరిగి వెళ్లండి
జర్నలిస్టుల పిల్లలకు రాయితీ విద్యపై కలెక్టర్కు వినతి

పెద్దపల్లి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు రాయితీ విద్య అందించాలని టీయూడబ్ల్యూజే-143 ప్రతినిధులు కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతిపత్రం అందించారు.
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో రాయితీ విద్య కల్పించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. గతంలో ఉన్న సదుపాయాలను కొనసాగించాలని ప్రతినిధులు కోరారు.
Comments
Loading comments...