వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
నాగార్జునసాగర్లో ప్రభుత్వం నిర్వహించిన వరుణ యాగంపై బీఆర్ఎస్ సీనియర్ నేత టి.జీవన్రెడ్డి స్పందించారు. యాగంతో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి జ్ఞానోదయం కావాలని ఆయన వ్యాఖ్యానించారు.
సాగునీటి సమస్యలను పట్టించుకోకుండా యాగాలు చేయడం సరికాదని జీవన్రెడ్డి అన్నారు. కన్నెపల్లి పంప్హౌస్ సహా పెండింగ్ ప్రాజెక్టుల పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

