వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షనర్ల సంక్షేమం కోసం మహబూబాబాద్లో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా, మండల పెన్షనర్ల శాఖల ప్రతినిధులు ఎమ్మెల్యే మురళి నాయక్కు వినతిపత్రం అందజేశారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
వినతిపై ఎమ్మెల్యే మురళి నాయక్ సానుకూలంగా స్పందించారు. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

