వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
పవన్ కల్యాణ్ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లలో విస్తృత అభివృద్ధి పనులు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. 9,600 కి.మీ. సీసీ, 10 వేల కి.మీ. బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొంది.
గ్రామసభల తీర్మానాల ఆధారంగా పల్లెపండుగ ద్వారా పనులు చేపట్టినట్లు తెలిపింది. గిరిజన గ్రామాలకు 1,000 కి.మీ.కుపైగా రహదారులు, 1.15 లక్షల పంట కుంటలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
Comments
Loading comments...



