Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండేళ్ల తర్వాత అవకాశం.. వెల్లువెత్తిన దరఖాస్తులు

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 11:19 AM పశ్చిమగోదావరి General
రెండేళ్ల తర్వాత అవకాశం.. వెల్లువెత్తిన దరఖాస్తులు - Udayam
ఉండి మండలంలోని గ్రామ సచివాలయాల్లో కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గత రెండు రోజులుగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ పెన్షన్ల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత కొత్త పెన్షన్లకు అవకాశం రావడంతో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...