వార్తలకు తిరిగి వెళ్లండి
సరూర్నగర్లో 50 వేల ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు హరీష్రావును కలిశారు. తెలంగాణ భవన్లో ఆయనను కలుసుకొని తమ సమస్యను వివరించారు.
భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బాధితులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

