వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో పుట్టినరోజు వేడుకల పేరుతో బైక్ల సైలెన్సర్లు తొలగించి శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న 16 బైక్లను అమలాపురంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం డీఎస్పీ ప్రసాద్ ఆదేశాలతో టౌన్ సీఐ వీరబాబు, ట్రాఫిక్ ఎస్ఐ యేసుబాబు బృందం దాడులు నిర్వహించారు.
విపరీతమైన శబ్దాలతో రోడ్లపై హంగామా సృష్టించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

