Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికలు వస్తున్నప్పుడు పింఛన్లు గుర్తొచ్చాయా?

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:21 PM నెల్లూరుGeneral
ఎన్నికలు వస్తున్నప్పుడు పింఛన్లు గుర్తొచ్చాయా? - Udayam
పొదలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఎన్నికలు వస్తే పింఛన్లు ఇప్పుడు గుర్తొచ్చాయా? అని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...