Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాచారయత్నం కేసులో నిందితుడికి రిమాండ్

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 7:34 PM తూర్పుగోదావరి General
అత్యాచారయత్నం కేసులో నిందితుడికి రిమాండ్ - Udayam
గోకవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు గుల్లపల్లి విజయ ఆనంద్‌ కుమార్‌ను గురువారం రిమాండ్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వి.ఎన్‌.వి. పవన్‌ కుమార్‌ తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపట్టి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ నాగమణి తెలిపారు.

Comments

G
Loading comments...