వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లార్తి షేక్షావలి, షాషావలి సాహెబ్ల ఉరుసు ఉత్సవాలు ఈనెల 8న గంధంతో ప్రారంభం కానున్నాయి. మతసామరస్యానికి నిలిచే ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు హాజరవుతారు. సుమారు 400 ఏళ్లుగా దర్గాలకు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.
Comments
Loading comments...

