వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్య రామమందిరంలో మతపరమైన కమిటీ ఏర్పాటు

రామ మందిరంలో విరాళాల చోరీ వివాదం నేపథ్యంలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బుధవారం సమావేశమైంది. ఆలయ పూజలు, ఆచారాలు, వార్షిక కార్యక్రమాల పర్యవేక్షణకు ఐదుగురు స్థానిక నిపుణులతో మతపరమైన కమిటీని నియమించింది.
అలాగే, ఆలయానికి కొత్త సీఈవోను ఎంపిక చేసే బాధ్యతను త్రిసభ్య కమిటీకి అప్పగించింది. సెప్టెంబర్ 2 లోగా ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ట్రస్ట్ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Loading comments...