Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు ఊరట.. ఆగస్టు 1 నుంచి చౌక బియ్యం

ధీరజ్ రెడ్డి Jul 24, 2026 8:46 AM అమరావతిabout 1 hour ago
ప్రజలకు ఊరట.. ఆగస్టు 1 నుంచి చౌక బియ్యం - Udayam Digital
రాష్ట్ర ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని 130 రైతుబజార్లు, 500 రైస్ మిల్లుల వద్ద ఆగస్టు 1 నుంచి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే బియ్యం విక్రయించనున్నట్లు తెలిపారు. బీపీటీ, కేఎన్ఎం స్టీమ్ బియ్యం కిలో రూ.52, ముడి బియ్యం రూ.50, గ్రేడ్-2 బియ్యం రూ.42 చొప్పున ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...