Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలో 5.98 కోట్ల చేప పిల్లల విడుదల

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 12, 2026 11:53 AM నల్గొండGeneral
నల్గొండలో 5.98 కోట్ల చేప పిల్లల విడుదల - Udayam
నల్గొండ జిల్లాలో మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు 1,167 నీటి వనరుల్లో 5.98 కోట్ల చేప పిల్లలను ఉచితంగా విడుదల చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ నెల 17న టెండర్లు తెరవనున్నారు. నాగార్జునసాగర్, డిండి, పెద్దదేవులపల్లి, ఐటిపాముల, కనగల్ జలాశయాల్లోనూ చేప పిల్లలను వదలనున్నారు. 257 మత్స్య సహకార సంఘాల సభ్యుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

Comments

G
Loading comments...