వార్తలకు తిరిగి వెళ్లండి

గత ఐదేళ్ల పాలనలో నిధుల మళ్లింపుతో నిలిచిపోయిన 86 కేంద్ర ప్రభుత్వ పథకాలను తిరిగి కార్యరూపంలోకి తీసుకొచ్చామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
గత రెండేళ్లలో కేంద్ర పథకాల అమలుపై రూ.45 వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని చెప్పారు. పనులు పూర్తిచేస్తేనే కేంద్రం నుంచి తదుపరి నిధులు విడుదల అవుతాయి కాబట్టి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ముందుకు సాగామని పేర్కొన్నారు.
Comments
Loading comments...
