Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో 462 పునరావాస శిబిరాలు

Follow Udayam Digital on Google
మానస శర్మ Aug 05, 2026 11:49 AM ఆల్ ఇండియా జాతీయ
కేరళలో 462 పునరావాస శిబిరాలు - Udayam Digital
కేరళలో వరదల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 462 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ తెలిపారు. బాధితులకు తాత్కాలిక వసతి, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సహాయక శిబిరాల్లో 27,048 మంది వరద బాధితులు ఉన్నారని సీఎం తెలిపారు. పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...