Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సన్న వరిసాగు రైతులకు రిజిస్ట్రేషన్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:41 PM నాగర్ కర్నూల్General
సన్న వరిసాగు రైతులకు రిజిస్ట్రేషన్ - Udayam
వంగూరు మండలంలో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న వరి రకాలు సాగు చేసే రైతులు రూ.500 బోనస్ పొందేందుకు సెప్టెంబర్ 10లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఎంఎవో ప్రియదర్శిని కోరారు. డీలర్ల వద్ద విత్తనాలు కొన్నవారు, సొంత విత్తనాలు వాడిన వారు ఏఈవోల వద్ద నమోదు చేయించుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 10 తర్వాత రిజిస్ట్రేషన్ చేయరని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...