వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూయార్క్కు చెందిన ప్రముఖ బయోటెక్ సంస్థ 'రీజెనెరాన్' అమెరికా వెలుపల తన మొదటి గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ను (జీసీసీ) హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పందం జరిగింది.
ఈ కేంద్రం డేటా సైన్స్, ఏఐ వంటి రంగాల్లో డిజిటల్ సేవలు అందిస్తూ గ్లోబల్ హబ్గా పనిచేస్తుంది. దీనివల్ల స్థానిక సాంకేతిక నిపుణులకు భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

