Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేసు కుక్కల దాడిలో 4 గొర్రెలు మృతి

Follow Udayam on Google
sachin kumar Aug 19, 2026 7:30 PM కామరెడ్డిGeneral
రేసు కుక్కల దాడిలో 4 గొర్రెలు మృతి - Udayam
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ అటవీ ప్రాంతంలో రేసు కుక్కలు దాడి చేయడంతో తండాకు చెందిన ధారావత్ చందర్కు చెందిన 4 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలపై కుక్కలు దాడి చేయడంతో వాటిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని బాధితుడు తెలిపారు. ఈ ఘటనతో తీవ్రంగా నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...