వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ సంధ్య కీలక ప్రకటన చేశారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యం తీసుకోని లబ్ధిదారులకు పంపిణీ గడువును సెప్టెంబర్ 5 వరకు పొడిగించినట్లు తెలిపారు.
రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోపు బియ్యం తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

