Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు విశాఖలో ఆవిష్కృతం కానున్న చారిత్రక ఘట్టం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 18, 2026 6:27 PM విశాఖపట్నంGeneral
రేపు విశాఖలో ఆవిష్కృతం కానున్న చారిత్రక ఘట్టం - Udayam
విశాఖ 40 ఏళ్లుగా తమ ఇళ్లపై పూర్తి హక్కుల కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద మధ్య తరగతి కుటుంబాల కల సాకారం కానుంది. విశాఖ వేదికగా శనివారం చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవుతోంది ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివసిస్తున్న కుటుంబాలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ సీఎం హక్కుదారు పట్టాలను పంపిణీ చేయనున్నారు భవిష్యత్తుపై భరోసా లేకపోవడం వంటి సమస్యలకు కూటమి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది

Comments

G
Loading comments...