వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్ ఫేజ్–2పై రేపు మధ్యాహ్నం 2 గంటలకు తాండూరు శ్రీ కన్వెన్షన్లో కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరగనుంది. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో 269 బూత్ల బీఎల్ఏలతో చర్చించనున్నారు.
పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, బీఎల్ఏలు తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కన్వీనర్ కరణం పురుషోత్తం రావు కోరారు.
Comments
Loading comments...

