వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారు. ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో తెలియజేయాలని మంత్రి కార్యాలయం కోరింది.
Comments
Loading comments...

