Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు పారాది వంతెనపై ట్రయిల్ రన్ నిర్వహిస్తాం - MLA

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 06, 2026 10:33 PM విజయనగరంGeneral
రేపు పారాది వంతెనపై ట్రయిల్ రన్ నిర్వహిస్తాం - MLA - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని పరిధిలోని పారాది వంతెనపై సోమవారం ట్రయల్‌ రన్‌ ప్రారంభించనున్నట్లు స్తానిక MLA బేబినాయన ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ తన తాత నిర్మించిన పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో, తన సోదరుడు మంత్రిగా నూతన వంతెనకు నిధులు మంజూరు చేశారన్నారు. తన హయాంలో నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించనుండటం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యేల శిక్షణ కారణంగా ట్రయల్‌ రన్‌కు దూరంగా ఉంటానన్నారు.

Comments

G
Loading comments...