వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం 10:30 గంటలకు మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎర్రయ్య తెలిపారు.
మండల పురోగతి, అభివృద్ధి పనులపై చర్చించనున్న ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని ఎంపీడీవో ఎర్రయ్య కోరారు.
Comments
Loading comments...

