వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే డా. కూచకుళ్ల రాజేశ్ రెడ్డి రేపు గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలో వివాహ, శుభకార్యాలకు హాజరవుతారు. 1.30 గంటలకు కలెక్టరేట్లో టెలికాం, అటవీశాఖ అధికారుల సమావేశంలో పాల్గొంటారు. 3 గంటలకు తూడుకుర్తి రైతు వేదికలో లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు.
Comments
Loading comments...

