వార్తలకు తిరిగి వెళ్లండి

కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కిర్లంపూడి ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు.
ఎంపీపీ తోట సూర్యనారాయణ(రవి) అధ్యక్షతన జరిగే సమావేశంలో వివిధ శాఖల ప్రగతి నివేదికలపై చర్చించనున్నారు. సభ్యులు, అధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు తప్పక హాజరు కావాలని ఎంపీడీవో బాయిశెట్టి హరికృష్ణ తెలిపారు.
Comments
Loading comments...

