వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజ రకం ఏసీ మిరప క్వింటా గరిష్ఠ ధర గురువారం రూ.23,050కు చేరింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక ధరగా నమోదైంది. మార్కెట్కు సుమారు 13 వేల బస్తాల మిరప సరకు వచ్చింది.
నాన్ ఏసీ మిరప క్వింటా గరిష్ఠ ధర రూ.17,400 నమోదైంది. నిల్వల్లోని మిరపను రైతులు విక్రయిస్తుండగా, రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Loading comments...
