వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి హుండీకి మంగళవారం రికార్డు స్థాయిలో రూ.6.12 కోట్ల ఆదాయం లభించింది. నిన్న 80,905 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 33,539 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి దర్శనానికి 20-24 గంటల సమయం పడుతోంది. భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. SSD టోకెన్లు లేకుండానే నేరుగా దర్శనం చేసుకోవాలని TTD సూచించింది.
Comments
Loading comments...

