వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 27,165 మంది రేషన్ వినియోగదారుల ఈకేవైసీ ఇంకా పూర్తికాలేదని అధికారులు తెలిపారు. ఈకేవైసీ పూర్తి కాకపోయినా కొందరికి రేషన్ సరకులు అందుతున్నాయని, బియ్యం పక్కదారి పడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.
రేషన్కార్డులోని ప్రతి సభ్యుడు ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. వారు కార్డులో వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించడంతో అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

