వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు రూరల్ మండలం బూరాయిగూడెం రేషన్ డిపోలో సరుకుల నిల్వల్లో తేడాలను అధికారులు గుర్తించారు. డిప్యూటీ MRO రమేశ్కుమార్ తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
డిప్యూటీ MRO ఫిర్యాదుతో డిపో డీలర్ బొడ్డుపల్లి భానుమతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. సరుకుల తేడాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...
