Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్ వద్ద రేషన్ డీలర్ల ధర్నా

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 3:42 PM ఏలూరుGeneral
కలెక్టరేట్ వద్ద రేషన్ డీలర్ల ధర్నా - Udayam
కమీషన్ పెంచాలని, పనిభారం తగ్గించాలని, స్మార్ట్‌ఫోన్లు మంజూరు చేయాలని కోరుతూ ఏలూరు జిల్లా రేషన్ డీలర్లు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 30 వేల మంది డీలర్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వానికి డీలర్లకు రూ.6 వేల కమీషన్ మాత్రమే ఇస్తోందన్నారు. అదనపు పనుల భారం తగ్గించాలని కోరారు.

Comments

G
Loading comments...