Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ-కేవైసీ లేకపొతే రేషన్‌ బంద్

Follow Udayam on Google
vihar Aug 22, 2026 12:48 PM పల్నాడు General
ఈ-కేవైసీ లేకపొతే రేషన్‌ బంద్  - Udayam
జిల్లాలో వేలాది మంది రేషన్‌ కార్డుదారులు ఇప్పటికీ ఈ-కేవైసీ చేయించుకోలేదని అధికారులు తెలిపారు. మృతుల పేర్లు కార్డుల్లో కొనసాగుతుండటంతో వారికి కూడా ఉచిత బియ్యం సరఫరా అవుతోంది. జిల్లాలో 6,47,021 రేషన్‌ కార్డుల్లో 18,57,207 మంది సభ్యులున్నారు. ఈ-కేవైసీతో మృతుల వివరాలను గుర్తించి ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...