Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు పెంపు

Follow Udayam Digital on Google
నవీన్ రెడ్డి Jul 31, 2026 8:22 AM హైదరాబాద్తెలంగాణ
రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు పెంపు - Udayam Digital
హైదరాబాద్‌లో రేషన్ కార్డుదారుల ఈ-కేవైసీ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి తెలిపారు. భారీ వర్షాలు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పొందే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...