Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట ఆస్పత్రిలో అరుదైన కంటి శస్త్రచికిత్స

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 4:10 PM సిద్దిపేటతెలంగాణ
సిద్దిపేట ఆస్పత్రిలో అరుదైన కంటి శస్త్రచికిత్స - Udayam
సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన కంటి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ముండ్రాయి గ్రామానికి చెందిన భానుప్రకాశ్‌రెడ్డికి ఆరు నెలలుగా కుడి కంటిచూపు తగ్గడంతో ఆస్పత్రిని సంప్రదించారు. గతంలో ప్రైవేట్‌ ఆస్పత్రిలో పరీక్షించగా కుడి కంటిలో సంక్లిష్ట కంటిశుక్లం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి విజయవంతంగా చికిత్స అందించారు.

Comments

G
Loading comments...