Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

Follow Udayam Digital on Google
రేఖ దేవి Aug 07, 2026 12:20 PM గుంటూరుఆంధ్రప్రదేశ్
బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు - Udayam Digital
మంగళగిరిలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటనపై ఓ యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వీరాస్వామి తెలిపారు. వరుసకు సోదరి అయ్యే బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని సీఐ వెల్లడించారు.

Comments

G
Loading comments...