Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికపై అత్యాచారం.. తల్లి సహకరించినట్లు వెల్లడి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 12, 2026 12:49 PM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
బాలికపై అత్యాచారం.. తల్లి సహకరించినట్లు వెల్లడి - Udayam
అనకాపల్లిలో బాలికపై సచివాలయ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 7న ఘటన జరగ్గా, మనస్తాపంతో బాలిక రసాయనం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాలిక తల్లి నిందితుడిని వారించకుండా సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బాలికను తల్లి ఆసుపత్రికి తరలించగా, విచారణలో ఘటన వివరాలను వెల్లడించింది.

Comments

G
Loading comments...