వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం గిరిజన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విలువిద్య అకాడమీ ఏర్పాటు కానుంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
అకాడమీ ద్వారా గిరిజన విద్యార్థులకు ఉచిత విలువిద్య శిక్షణ ఇవ్వబడుతుంది. ఐటీడీఏ ప్రోత్సాహంతో మరింతమంది క్రీడాకారులను తీర్చిదిద్దుతామని కోచ్ అడపా సుధాకర్నాయుడు తెలిపారు.
Comments
Loading comments...

