Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ-కేవైసీ చేయకపోతే గ్యాస్‌ రాయితీ కట్‌

Follow Udayam on Google
ఈ-కేవైసీ చేయకపోతే గ్యాస్‌ రాయితీ కట్‌ - Udayam
గ్యాస్‌ రాయితీ దుర్వినియోగం, అక్రమ కనెక్షన్లను అడ్డుకునేందుకు ఆధార్‌ ఆధారిత ఈ-కేవైసీని కేంద్రం తప్పనిసరి చేసింది. జిల్లాలో ఇంకా 20 శాతం మంది ఈ-కేవైసీ పూర్తి చేయలేదని అధికారులు తెలిపారు. ఈ నెల 15తో గడువు ముగియనున్నందున వెంటనే ఈ-కేవైసీ చేయించుకోవాలని సూచించారు. గడువులోగా పూర్తి చేయకపోతే రాయితీ నిలిచిపోవడంతో పాటు కనెక్షన్‌ రద్దయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

Comments

G
Loading comments...